అంతర్జాతీయ పరిశోధనలో డా. ప్రవీణ్ బర్మావతుకు విశిష్ట గుర్తింపు

చిలీ UTEM నుంచి ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్‌టర్నల్ ప్రాజెక్ట్స్–2026’ పురస్కారం భారత్, చిలీ, సౌదీ అరేబియా మధ్య శాస్త్రీయ సహకారానికి డా. ప్రవీణ్ బర్మావతు కృషి కోదాడ/శాంటియాగో: సాధారణ గిరిజన కుటుంబం నుంచి అంతర్జాతీయ పరిశోధనా రంగంలో తనదైన ముద్ర వేసిన…

టీచర్స్ డే సందర్భంగా ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ ఫస్ట్ లుక్ విడుదల!

నేషనల్ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ‘నమో జయం ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ (Jayannth & the JINGO PEN). దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయంత్ టైటిల్…

తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు లలితపై పోలీసులకు ఫిర్యాదు

లెక్కలు అడిగితే సస్పెన్షన్లు, కేసుల పేరుతో బెదిరింపులు చేస్తున్నారంటూ సభ్యుల ఆరోపణలు యూనియన్ నిధులపై పారదర్శకత కోరుతున్న మహిళా కార్మికులు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్…

ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా సినిమా ప్రారంభం

యం.ఎస్‌. వారాహి క్రియేషన్స్‌, శివమ్‌ మీడియా సంయుక్త నిర్మాణం హైదరాబాద్‌: తెలంగాణ మట్టి వాసనలను ప్రతిబింబించే జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్‌ సాధించి ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం శనివారం…

ఎస్సీ-ఎస్టీల హక్కుల కోసం భారీ సమరం

ఆగస్టు 8న ‘చలో ఇందిరా పార్క్’.. చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని మహాధర్నా ▪️ కాంగ్రెస్ ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ ▪️ బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఎస్సీ–ఎస్టీల ఆత్మగౌరవ…

12 ఏళ్ల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం అంశంపై మహబూబ్‌నగర్‌లో పీఐబీ ‘వార్తాలాప్’ వర్క్‌షాప్

▪️ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం ▪️ కృత్రిమ మేధ యుగంలో వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వాలి ▪️ జర్నలిస్టులకు పలు సూచనలు చేసిన డీపీఆర్‌వో, నిపుణులు మహబూబ్‌నగర్ (Breaking Now): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ…

బీసీల హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదు

రెండో రోజుకు బోడె రామచంద్ర యాదవ్ ధర్మ దీక్ష బీసీల న్యాయమైన హక్కుల సాధనే లక్ష్యంగా భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార ధర్మ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బీసీలను రాజ్యాధికారానికి…

అయ్య‌న్న‌పాత్రుడికి ద‌ళిత సంఘాల మ‌ద్ద‌తు

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గణేష్‌పై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతి అంశంపై గణేష్ స్పందించకపోవడం పట్ల వారు…

అమరావతిలో మార్చి 16న‌ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ

అమరావతి: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతి రాజధానిలో భారీ “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” విగ్రహం అవిష్కరణకు సన్నాహాలు పూర్తయ్యాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…

“పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఘనత వైసీపీదే” – ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర విమర్శలు

అమరావతి: పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యిని తయారు చేసే ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రంగా ఎద్దేవా చేశారు. సంగం డెయిరీపై తప్పుడు ఆరోపణలు…