Month: February 2026

సంచ‌ల‌నంగా మారిన శ్రీచైతన్య విద్యార్థి సుసైడ్ ఘ‌ట‌న

శ్రీచైతన్య విద్యార్థి సుసైడ్ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీచైతన్య శారదా భవన్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మొల్లి పవన్‌కుమార్‌ (17) మృతి ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. పోలీసులు శ్రీచైతన్య విద్యార్థి…