“పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఘనత వైసీపీదే” – ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర విమర్శలు
అమరావతి: పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యిని తయారు చేసే ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రంగా ఎద్దేవా చేశారు. సంగం డెయిరీపై తప్పుడు ఆరోపణలు…