శివర్ల అజయ్ కుమార్కు ఓయూ గౌరవ డాక్టరేట్
♦️ నారమ్మగూడెం వాసికి డాక్టరేట్♦️ శివర్ల అజయ్ కి అభినందనల వెల్లువ హైదరాబాద్: (మీడియాబాస్ నెట్వర్క్): నల్గొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామానికి చెందిన శివర్ల అజయ్ కుమార్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో…