పుట్టెడు భావోద్వేగాలతో విడుదలకు సిద్ధమైన భీమదేవరపల్లి బ్రాంచీ
డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్, సిబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సీనియర్…