‘లీగల్లీ వీర్’ మూవీ టీంని అభినందించిన దిల్ రాజు
హైదరాబాద్: మలికిరెడ్డి వీర్ డైనమిక్ అడ్వకేట్ పాత్రలో, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో రవి గోగుల దర్శకత్వంలో, సిల్వర్ కాస్ట్ బ్యానర్పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలై…