పార్లమెంటులో గల్ఫ్ కార్మికుల అంశం లేవనెత్తాలి
తెలంగాణ ఎంపీలకు మంద భీంరెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్ (మీడియాబాస్ నెట్వర్క్): కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్ కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ…