ఆరోగ్యవంతమైన సమాజం కోసం.. మహోన్నత పయనం సాగిస్తున్న వైద్యుడు
మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. అలాంటి మహోన్నత లక్ష్యంతో తన పయనం కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ ఎం. నరసింహారావు. తమ ప్రత్యేక నైపుణ్యంతో పలు రకాల వ్యాధులను నయం చేస్తూ…