వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ‘చేజింగ్’.. టీజర్ విడుదల
టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో.. ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘చేజింగ్’. కె. వీరకుమార్ కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరిటాల…
TFCC ఛైర్మన్ లయన్ డా. ప్రతాని రామకృష్ణ బర్త్ డే సందర్భంగా `కంచుకోట` చిత్రం టైటిల్ లాంచ్
ఆర్.కె.ఫిలింస్ పతాకంపై లయన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `కంచుకోట`. రహస్యం అనేది ట్యాగ్ లైన్. హీరో రాజశేఖర్ మేనల్లుడు మదన్ హీరోగా పరిచయం అవుతుండగా ఆశ, దివ్వ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎమ్.ఏ చౌదరి, డా.…
“డ్యూడ్”(DUDE) ఓటిటి యాప్ లాంచ్
COVID-19 మహమ్మారి కారణంగా డిజిటల్ రంగం ప్రజలకు అత్యంత చేరువ కావడంతో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటిటి లు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వెలసిన అనేక…
దినేష్ కార్తీక్ లైఫ్లో అసలేం జరిగింది?
ఇది కదా జీవితం అంటే.. పడిలేచిన కెరటం అతడు.. జీవితం ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో వైవాహిక బంధం.. బలంగా దెబ్బకొట్టింది.. జీవితాంతం తోడుంటుందనుకున్న తన భార్య.. తన స్నేహితుడైన తోటి క్రికెటర్ తో ఎఫైర్ పెట్టుకొని దూరమైంది. దేశంలోనే అరుదైన…
కశ్మీర్ ఫైల్స్.. ‘ఆది’ విశ్లేషణ
ఈ సినిమా చూశాక నా గుండె పిండేసినట్టు అయిపోయింది.. క్లైమ్యాక్స్ లో విలన్ పాతిక మందిని చంపడం అందునా బాలుడైన శివ పండిట్ ను నిలువునా కాల్చడం.. అతడి తల్లి శారద పండిట్ ఒక మహిళ తన గురువు కూతురని కూడా…
Amit Shah Public Meeting LIVE | Bandi Sanjay | Praja Sangrama Yatra
https://www.youtube.com/watch?v=5JhqxEnlIiA
UAE అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూత..
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (sheikh khalifa bin zayed al nahyan) మరణించినట్లు ఎమిరాటీ అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాగా,…
శ్రీకాకుళం స్వర్ణ రథం మిస్టరీ వీడింది
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్ర తీరానికి అసని తుపానులో కొట్టొకొచ్చిన బంగారు రథం మిస్టరీ దాదాపు వీడిపోయింది. బంగారు రంగుతో మెరిసిపోతున్న ఈ స్వర్ణ రథాన్ని స్థానికులు తాళ్లతో లాగి ఒడ్డుకు చేర్చారు. దేవుని ఊరేగింపులో ఉపయోగించే వాహనం…
హైదరాబాద్ విమానాశ్రయంలో వలస వెళ్ళేవారి కోసం సహాయ కేంద్రం
హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు.. ముఖ్యంగా గల్ఫ్, మలేసియా లాంటి 18 ఈసీఆర్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాసి సహాయతా కేంద్రం మైగ్రంట్స్ హెల్ప్ డెస్క్) ను ప్రారంభించారు. ఎయిర్పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్, తెలంగాణ…