జర్నలిస్ట్ సంజీవ్ ప్రాణాలు తీసిన ఇన్వెస్టర్ల ద్రోహం
పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిన మీడియా సంస్థలను అనేకం చూశాం. జీతాల గురించి అడిగితే ‘ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని మొండిగా వ్యవహరించే బాస్లు కూడా అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే మీడియాలో కూడా కొందరు ఉన్నారు.…