చింతా గోపిశర్మకు జాతీయ బంగారు నంది అవార్డు
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్వర్క్): ప్రముఖ పంచాంగకర్త, భువనేశ్వరీ పీఠం నిర్వహకులు చింతా గోపిశర్మ సిద్ధాంతికి జాతీయ బంగారు నంది అవార్డు లభించింది. వల్లూరి ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఉగాది పురస్కారాల కార్యక్రమంలో చింతా గోపిశర్మ సిద్ధాంతిని సత్కరించి జాతీయ బంగారు నంది…