కేసీఆర్ అలా చేసుంటే..బీఆర్ఎస్ గెలిచేది – గుత్తా సుఖేందర్ రెడ్డి
బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో…..శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలని… ప్రజలు…