రాష్ట్రస్థాయి ఫస్ట్, సెకండ్ ర్యాంకులు మల్లాపూర్ విద్యార్థినీలవే!
మల్లాపూర్ (మీడియాబాస్ నెట్వర్క్): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామానికి చెందిన క్యాతం ఐశ్వర్య రెడ్డి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో 467 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. అలాగే సిరిపూర్ గ్రామానికి చెందిన నూనావత్ మణిమాల…