శ్రీమాతా ట్రస్ట్ బ్రోచర్ను ఆవిష్కరించిన విద్యాసాగర్ రావు
హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు చేతుల మీదుగా శ్రీమాతా ట్రస్ట్ బ్రోచర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిన్నమనేని విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో మన ధర్మాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై చాలా ఉందని,…