Category: Latest News

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఓఐసీసీ పశ్చిమ ప్రాంతీయ కమిటీ నివాళి

జెద్దా: మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఓఐసీసీ పశ్చిమ ప్రాంతీయ కమిటీ (జెద్దా) సంతాప సమావేశం నిర్వహించింది. అధ్యక్షుడు హకీమ్ పరక్కల్ అధ్యక్షతన ఓఐసీసీ (ఓవర్సీస్ ఇండియన్…

రవీంద్రజిత్ ఆధ్వ‌ర్యంలో ‘జై ద్వారకా’ క్యాంపెయిన్ రికార్డు

▪️ ప్రాచీన ద్వారక నగరాన్ని పునరావిష్కరించేందుకు IT’S 6TH WOW’ సంస్థ‌ కృషి ▪️ ద్వారకా స‌ముద్రంపై రికార్డు సృష్టించిన శ్రీకృష్ణ జల జప దీక్ష ▪️…

ఘ‌నంగా సావిత్రిబాయి జన్మదిన వేడుకలు

వరంగల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (వరంగల్ వెస్ట్) నందు సావిత్రిబాయి పూలే 194 వ జన్మదినం సందర్భంగా సావిత్రిబాయి జన్మదిన వేడుకలు…

దుబాయ్‌లో ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మతల్లి బోనాల పండుగ

– గాజ‌ర్ల రంజిత్ (దుబాయ్ నుంచి రిపోర్టింగ్) దుబాయ్: తెలంగాణ పల్లెల్లో ఇంటింటా కొలువై ఉన్న ఇల వేలుపు రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ విదేశీ…

‘వారధి’ మూవీ రివ్యూ

టైటిల్: వారధి బ్యానర్: రాధా కృష్ణ ఆర్ట్స్ సమర్పణ: విబ్గ్యోర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవధి: 2గం. 5ని. సెన్సార్ రేటింగ్: UA విడుదల తేదీ: 27…

ఘ‌నంగా ఆవోపా వధూవరుల పరిచయ వేదిక కార్య‌క్ర‌మం

హైదరాబాద్: ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక నిన్న హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పెళ్లీడు ఆర్యవైశ్య అమ్మాయిలు,…

శ్రీమాతా ట్రస్ట్ బ్రోచ‌ర్‌ను ఆవిష్క‌రించిన విద్యాసాగర్ రావు

హైద‌రాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్ రావు చేతుల మీదుగా శ్రీమాతా ట్రస్ట్ బ్రోచ‌ర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా చిన్నమనేని విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత…

జాతీయ సబ్ జూనియర్ సాప్ట్ బాల్ బాలికల చాంపియన్‌గా తెలంగాణ విద్యార్థులు – డీఎన్ఆర్ ట్రస్ట్ చేయుత‌

హైదరాబాద్: 37వ జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ చాంపియన్షిప్ బాలికల చాంపియన్ గా తెలంగాణ జట్టు బంగారు పథకం సాధించిందని తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్…

టీడీఎఫ్ – జై కిసాన్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా జాతీయ రైతుల దినోత్సవ వేడుక‌

రైతుల‌కు ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై టీడీఎఫ్ అవ‌గాహ‌న స‌ద‌స్సు సిద్దిపేట: జాతీయ రైతుల దినోత్సవం సంద‌ర్భంగా తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం (TDF) జై కిసాన్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా…

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా “మర్రిచెట్టు కింద మనోళ్ళు” మూవీ…