న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ఆదివాసీ, గిరిజన సమస్యలపై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజనుల కోసం చేయవ‌ల‌సిన కార్య‌క్ర‌మాల గురించి, చేప‌ట్టాల్సిన‌ కార్య‌చ‌ర‌ణ గురించి మాట్లాడిన‌ట్టు స‌మాచారం.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆత్మీయంగా క‌నుక అందజేస్తున్న సీహెచ్ విద్యాసాగర రావు

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *