న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆదివాసీ, గిరిజన సమస్యలపై చర్చించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజనుల కోసం చేయవలసిన కార్యక్రమాల గురించి, చేపట్టాల్సిన కార్యచరణ గురించి మాట్లాడినట్టు సమాచారం.
![](https://breakingnewstv.co.in/wp-content/uploads/2023/02/ch-vidyasagarrao.jpeg)
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews