Kilimanjaro పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డ వెన్నెల
కామారెడ్డి : టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని తెలంగాణకు చెందిన గిరిజన విద్యార్థి బానోతు వెన్నెల అధిరోహించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవరంపేట గ్రామానికి చెందిన వెన్నెల.. 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాన్ని అధిరోహించిన కలను సాకారం చేసుకుంది.…