వాల్గొండలో గల్ఫ్ కార్మికుడి అంతిమయాత్రలో ప్లకార్డులతో ప్రదర్శన
● గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ ● గత ఎనిమిది ఏళ్లలో గల్ఫ్ దేశాల్లో 1,600 మంది తెలంగాణ వాసుల మృతి విదేశాలలో అసువులు బాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…