హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): మట్టికుండల తయారీలో అనుభవజ్ఞుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివిధ అవసరాలకు ఉపయోగపడే ఉత్పత్తుల తయారీ కేంద్రం టీ వర్క్​‍లో ఎంపికైన వారికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నది. దేశంలో అతిపెద్ద వస్తువుల నమూనా తయారీ కేంద్రం టీవర్క్​‍ రాష్ట్రంలో ఆగస్టులో ప్రారంభం కానున్నది. ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు ఐటీ కారిడార్‌ రాయదుర్గంలోని టీ హబ్‌ పక్కనే ఉన్న టీ వర్క్​‍ కేంద్రం లేదా https://tworks.telangana.gov.in/careers ను సంప్రదించాలని నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు.
https://drive.google.com/file/d/1GE9c7lC1rOlRZ-feoJyZitm_28yGseJd/view

 

pottery studio manager updated.docx

By admin