ఘనంగా ఆవోపా వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం
హైదరాబాద్: ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏడవ వధూవరుల పరిచయ వేదిక నిన్న హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పెళ్లీడు ఆర్యవైశ్య అమ్మాయిలు, అబ్బాయిలు సుమారు 110 మంది పాల్గొని పరస్పర పరిచయాలు చేసుకున్నారు. వాతావరణం సంపూర్ణంగా…
శ్రీమాతా ట్రస్ట్ బ్రోచర్ను ఆవిష్కరించిన విద్యాసాగర్ రావు
హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు చేతుల మీదుగా శ్రీమాతా ట్రస్ట్ బ్రోచర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిన్నమనేని విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో మన ధర్మాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై చాలా ఉందని,…
జాతీయ సబ్ జూనియర్ సాప్ట్ బాల్ బాలికల చాంపియన్గా తెలంగాణ విద్యార్థులు – డీఎన్ఆర్ ట్రస్ట్ చేయుత
హైదరాబాద్: 37వ జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ చాంపియన్షిప్ బాలికల చాంపియన్ గా తెలంగాణ జట్టు బంగారు పథకం సాధించిందని తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వసంత్ కుమార్ గౌడ్ తెలిపారు. జమ్ములోని ఎంఏ క్రీడామైదానంలో జరిగిన ఫైనల్…
ఘనంగా ‘వారధి’ మూవీ ఫ్రీరిలీజ్ ఫంక్షన్
ఈ నెల 27న థియేటర్లలో విడుదల
ఈ తరానికి స్పెషల్ ట్రీట్గా ‘వారధి’ మరో యూత్ ఫుల్ థ్రిల్లర్ థియేటర్లలోకి రాబోతుంది. అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్…
27న వచ్చేస్తున్న ‘లీగల్లీ వీర్’
ఘనంగా ప్రీరిలీజ్ ఫంక్షన్
రియల్ కోర్ట్ డ్రామా థ్రిల్లర్
భారీ అంచనాలు పెంచుకున్న మూవీ హాట్ టాపిక్ గా మారుతూ అరుదైన లీగల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్,…
టీడీఎఫ్ – జై కిసాన్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా జాతీయ రైతుల దినోత్సవ వేడుక
రైతులకు ప్రకృతి వ్యవసాయంపై టీడీఎఫ్ అవగాహన సదస్సు సిద్దిపేట: జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) జై కిసాన్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసంపల్లి రైతు వేదికలో జాతీయ రైతు దినోత్సవ…
ఘనంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్సవం
శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్ హీరోహీరోయిన్లుగా “మర్రిచెట్టు కింద మనోళ్ళు” మూవీ సారథి స్టూడియోలో పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. సీనియర్ నటుడు బాబు మోహన్ నటీనటులపై…
జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్కు విద్యార్థులు – డీఎన్ఆర్ ట్రస్ట్ ఆర్థిక చేయుత
అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్య ములుగు: 51వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని (ఆర్బివిపి) సైన్స్ ఫెయిర్ -2024 ప్రదర్శనకు ములుగు జిల్లా నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన్నగూడెం విద్యార్థులు ఎంపిక అయ్యారని…
‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్
హైదరాబాద్: కళా ఆర్ట్స్ బ్యానర్పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా ఈ సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం తెలుగు ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ…
57 MBSC కులాలకు 7 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి
వన్ మ్యాన్ కమిషన్ కి విజ్ఞప్తి చేసిన బైరి వెంకటేశం హైదరాబాద్ : దళిత ప్రయోజనాలు పొందడంలో 78 ఏళ్లుగా అణిచివేతకు గురై దళితుల్లో అత్యంత వెనుకబడిన (MBSC)57 కులాలకు ఎస్సీ వర్గీకరణ లో 7 శాతం రిజర్వేషన్స్ కల్పించి A…