ఆధునిక రిసెర్చ్‌లు ఆవిష్క‌రించిన పాన్ ఇండియా డాక్ట‌ర్స్

▪️ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా పాన్ ఇండియా 29వ సీఎంయి ▪️ 29వ ఇన్-పర్సన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) ▪️ ఆధునిక రిసెర్చ్‌లు ప్ర‌జెంట్ చేసిన వైద్య నిపుణులు హైద‌రాబాద్: ఫిజీషియన్స్ అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్ (PAN) ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాదులోని…

TDF ఆధ్వర్యంలో గాంధీ అస్పత్రికి రూ. 20 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ

హైదరాబాద్: తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF) – ఆరోగ్య సేవ ప్రాజెక్ట్ లో భాగంగా హైదరాబాద్ లోని గాంధీ అస్పత్రికి రూ. 20 లక్షల విలువ గల వైద్య పరికరాలు అందించారు. రోగుల చికిత్స కోసం గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి

వారి హక్కులకు ప్రాధాన్యం ఇవ్వండి గత ప్రభుత్వంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు, నిర్బంధాలు ఉండేవి ప్రస్తుత పాలనలో అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సీనియర్ జర్నలిస్టుల వినతి రంగారెడ్డి: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని…

ఒక్క‌టిగా ఎదుగుదాం.. ప్ర‌చారాన్ని రాహుల్ ద్ర‌విడ్‌తో ప్రారంభించిన శ్రీ‌రామ్ ఫైనాన్స్

శ్రీ‌రామ్ గ్రూప్ వారి ప్ర‌ధాన కంపెనీ అయిన శ్రీ‌రామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌.. భార‌త‌దేశంలో ప్ర‌ధాన ఆర్థిక సేవ‌ల ప్రొవైడ‌ర్ల‌లో ఒక‌టి. ఇది తాజాగా “మ‌న‌మంతా క‌లిసి ఎదుగుదాం” అనే స‌రికొత్త బ్రాండ్ ప్ర‌చారాన్ని ప్రారంభించింది. ప్ర‌స్తుతం చాలామంది భారతీయులు ‘అయితే, ఏమిటి?’…

టీడీఎఫ్ – జై కిష‌న్ ఆధ్వ‌ర్యంలో రైతుల‌కు అవ‌గాహ‌న

ముస్తాబాద్ మండ‌ల రైతుల‌కు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) సంస్థ ఆధ్వ‌ర్యంలోని జై కిష‌న్ కార్య‌క్ర‌మంలో అవ‌గాహ‌న క‌ల్పించారు. వరి కొయ్యలు కాల్చొద్దంటూ సూచించింది. రైతులకు సింగల్ సూపర్ ఫాస్పేట్, వేస్ట్ డీకంపోజర్ కిట్స్ ఉచితంగా అందించారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం…

తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘డా..డా’

▪️ తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ ▪️ ‘పా.. పా..’ పేరుతో తెలుగులో విడుద‌ల‌ ▪️ డిసెంబ‌ర్ 13న ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల తెలుగు తెర‌పైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ…

హాస్టళ్లు, రెసిడెన్షియల్​ స్కూళ్ల పరిస్థితిపై కలెక్టర్​ సీరియస్​

వారంలో అన్నీ మారాలి పరిశీలించి రిపోర్ట్​ ఇచ్చిన స్పెషల్​ ఆఫీసర్లు నివేదిక ఆధారంగా 45 మంది వార్డెన్లకు షోకాజ్ నోటీసులు​ పరిస్థితి మారకుంటే యాక్షన్ ​తప్పదని గట్టి వార్నింగ్ హైదరాబాద్:హాస్టళ్లలో శానిటేషన్​ నిర్వహణలో విఫలం కావడం, స్టూడెంట్స్​కు క్వాలిటీ ఫుడ్​ అందించకపోవడంపై…

ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్​కు కేంద్రం ఆమోదం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించేందుకు రూ.2481 కోట్లతో ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్​కు కేంద్ర క్యాబినెట్​ ఆమోదం తెలిపింది. ఇది వ్యవసాయ, రైతు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం. మిషన్ ఉద్దేశం…

మాంగ్ సమాజ్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

హైద‌రాబాద్: తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా బి సి కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ గౌరవనీయులు జి.నిరంజన్, సభ్యులు చేపట్టిన బహిరంగ విచారణలో మాంగ్ కులం…

ఎస్సీ 57 (MBSC) ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

ఎస్సీ 57 (MBSC) కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం విజ్ఞప్తి ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టో – 2023లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎస్సి 57 (MBSC) ఉపకులాల కార్పొరేషన్…