Month: October 2022

ఆర్భాటంగా “ఓ తండ్రి తీర్పు” చిత్రం ప్రారంభం

తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పెరుగుతున్న ఎడబాటు, తరిగిపోతున్నప్రేమల ఇతివృత్తంగా రూపొందుతున్న సినిమా ‘ఓ తండ్రి తీర్పు’. సమర్పకులు లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ జ‌న్మదినం సందర్భంగా ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా హైద‌రాబాద్‌లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్…

BC లు గెలవాలంటే. PART 2: బీఎస్ రాములు

-బీఎస్ రాములు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ BSRAMULU philosophy పాలకులుగా ప్రజా ప్రతినిధులుగా ఎదగాలని కుంటున్న బీసీల్లారా! మహిళల్లారా! యువకుల్లారా! మీరు నిన్నటిదాకా ఉన్నభావాల్లోనే , అదే విధానం ఆచరణలోనే ఉంటే మీరు నిన్న ఉన్నట్టే ఇవాళ ఉంటారు రేపు…

ప్ర‌తిభావంతుల‌కు ‘మ‌నం’ ఆత్మీయ ఆతిధ్యం

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ప్ర‌తిభ ఉన్న చిన్నారుల‌కు ప్రొత్సాహం అందిస్తే వారు ఎంతో ఉన్న‌తంగా ఎదుగుతారు అనే మాట న‌మ్ముతూ ‘మనం’ ఫౌండేషన్ అలాంటి వారికి చేయుత‌గా నిలుస్తోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోని బోయిన్ ప‌ల్లిలో గవర్నమెంట్ హాస్టల్ లో ఉంటూ…

BC లు గెలవాలంటే ఏం చేయాలి?: బీఎస్ రాములు

-బీఎస్ రాములు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ BSRAMULU philosophy బీసీలు ఎన్నికల్లో నిలబడితే ప్రజలకు అంతదాకా ఏంచేసిండో , ఇకముందు ఏంచేస్తడో చెప్పాలి. తన భవిష్యత్ ప్రణాళిక వివరంగా చెప్పాలి. ప్రజలను కలిసి మెప్పించాలె. బీసీ పేరు చెప్పి బీసీగా…

కొత్త స‌ర్వే: మునుగోడులో గెలిచేది ఎవ‌రంటే..

మునుగోడు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు, నాయకుల కొనుగోళ్లు, రాజకీయ పార్టీలు పోటీపడి పెడుతున్న ఖర్చుతో రాష్ట్రాన్ని ఆకర్షిస్తోంది. జెండాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ధావత్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల వాహనాలతో మునుగోడు నియోజకవర్గమంతా నువ్వా…

మునుగోడు: టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు

నల్లగొండ : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలం చల్లవోణికుంట, మెల్లవోయ్ గ్రామాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టాన్ని ముఖ్యమంత్రి…

గల్ఫ్ కార్మికుని మృతదేహానికి గన్ పార్క్ వద్ద నివాళి

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ‌లోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య బహరేన్ లో ఇటీవల మరణించారు. శనివారం బహరేన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జెఏసి నాయకులు, మృతుని కుటుంబ…

బీజేపీకి స్వామిగౌడ్ రాజీనామా – తిరిగి గులాబీ గూటికే..

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేతలు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. క‌న‌క‌మామిడి స్వామిగౌడ్ కమలానికి కటీఫ్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు స్వామి…

జగపతి రావు మరణవార్త దిగ్భాంతిని కలిగించింది: చెన్నమనేని

హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు వెలిచాల జగపతి రావు మరణవార్త తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు అన్నారు. రాజకీయాలపైన కేవలం కరీంనగర్ జిల్లాకే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రంలో తనదైన ముద్ర వేశారని…

స‌ర్వే: మునుగోడులో గెలుపెవ‌రిదంటే..

మునుగోడు ఉప ఎన్నిక మ‌రింతా ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మీడియాబాస్ – గేమ్‌ఛేంజ‌ర్ సంస్థ‌లు క‌లిసి చేసిన తాజా స‌ర్వేలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతుందని వెల్లడైంది. మీడియాబాస్ – గేమ్‌ఛేంజ‌ర్ సంస్థ‌లు ఇప్పటివరకు రెండు సార్లు సర్వే చేశాయి.…