Category: Latest News

డిసెంబర్ 17న థియేట‌ర్‌లోకి ‘సుందరాంగుడు’

తెలుగు సిల్వ‌ర్‌స్క్రీన్‌ పైకి ఓ సూప‌ర్ లవ్ ఆండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. MSK ప్రమిదశ్రీ‌ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో…

FNCC కమిటీ వైస్‌ ఛైర్మన్ గా సురేశ్‌ కొండేటి

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్‌ లో ప్రముఖ పాత్రికేయుడు, నటుడు, నిర్మాత ‘సంతోషం’ సురేశ్‌ కీలక బాధ్యతను చేపట్టారు. FNCCలోని కల్చరల్ సబ్ కమిటీ ఛైర్మన్ గా ప్రస్తుతం ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యవహరిస్తున్నారు. ఆయనకు దన్నుగా, కో…

మీడియా ప్రతినిధులతో ‘గారపాటి’ ఆత్మీయ సమావేశం

న్యూజెర్సీ, (స్వాతి దేవినేని): తెలుగు ఎన్నారై మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు మూవర్స్ డాట్ కామ్ అధినేత, తానా ట్రస్టీ కార్యదర్శి విద్యాధర్ గారపాటి. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులకు హ్యాపీ హాలిడేస్ పార్టీ ఇచ్చారు. 2022 సంవత్సరాన్ని…

పార్లమెంటులో గల్ఫ్ కార్మికుల అంశం లేవ‌నెత్తాలి

తెలంగాణ ఎంపీలకు మంద భీంరెడ్డి బహిరంగ లేఖ హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్ కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ…

కేటీఆర్‌కు అనంతుల మధు లేఖ‌

ప్రియమైన KTR గారికి… కేవలం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు.. అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించటం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు తెలంగాణ నిరుద్యోగ యువత కి ఉపాధి -అవకాశాలు కల్పించండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి…

పాట రూపంలో యదార్థ ఘ‌ట‌న ఆవిష్క‌రిస్తున్న మానుకోట ప్రసాద్

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): యదార్థ సంఘటన ఆధారంగా ఓ ప్రేమ పాటను ఆవిష్క‌రిస్తున్నారు ప్రముఖ రచయిత మానుకోట ప్రసాద్. ఈ ప్ర‌యోగాత్మ‌క పాట‌ను తనే రాసి చిన్న రాములమ్మ పాట ఫేం రాము రాథోడ్‌తో పాడించారు. ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని…

పేద విద్యార్థుల‌కు చేయూత అందిస్తూ.. వార్షికోత్స‌వం జ‌రుపుకున్న‌ తెలుగు పీపుల్ ఫౌండేష‌న్

(న్యూజెర్సీ నుంచి స్వాతి దేవినేని): పేద విద్యార్థుల కలలను సాకారం చేసి సమాజ అభ్యున్నతికి తోడ్పాటును అందించడమే తమ లక్ష్యసాధన అని తెలుగు పీపుల్ ఫౌండేష‌న్ ఆర్గ‌నైజెష‌న్ నిరూపిస్తోంది. ప్ర‌వాసుల నుంచి సేక‌రించిన విరాళ‌ల‌ను భార‌త్‌లోని పేద విద్యార్థుల చ‌దువు కోసం…

ఛ‌లో ఢిల్లీ: ఉపకులాలకు స‌మాన వాటా కావాలి: బైరి వెంకటేశం

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఎస్సీ 57 ఉపకులాలను Aవర్గంలో చేర్చుతూ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్రకటించారు.…

TITA నూత‌న కార్య‌వ‌ర్గం ఏర్పాటు

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ‌లోని ఐటీ ప‌రిశ్ర‌మకు వేదిక తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (TITA) 2023-26 సంవ‌త్స‌రాల‌కుగాను నూత‌న ఏర్పాటు అయింది. కౌన్సిల్ ఉపాధ్య‌క్షుడు రాణా ప్ర‌తాప్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు అశ్విన్ చంద్ర వ‌ల‌బోజు, న‌వీన్ చింత‌ల‌, కోశాధికారి ర‌వి…

ఎడారి దేశంలో యాదాద్రి మహోత్స‌వం – తన్మయత్వంతో పులకరించిపోయిన ప్రవాసులు

మ‌స్కట్: గ‌ల్ఫ్ దేశాల్లో ఒక‌టైన ఒమన్‌లో మన తెలుగు ఎన్నారైలు లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరు కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రవాస కార్మికలు అత్యధికంగా వలసలు వెళ్ళే ఒమన్ లో ఉంటున్న తెలంగాణా వాసులు అందరూ కలిసి తెలంగాణా…