Tag: news desk

లండన్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకి సంఘీభావ సభ

లండన్: టీ-పీసీసీ ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో లండన్ లో రాహుల్ గాంధీ జీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకి మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు. ప్రతి భారతీయునికి సమ న్యాయం జరగాలని చేస్తున్న కార్యక్రమంలో ప్రతి…

చైతన్య యువజన మండలి ఆధ్వర్యంలో చందుపట్ల గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం చందుపట్ల గ్రామం లో సంక్రాంతి పండుగ ని పురస్కరించుకొని చైతన్య యువజన మండలి (CYC) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం అయ్యాయి. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించేందుకు ముఖ్య అతిధులుగా చందుపట్ల…

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు చారిత్రకమైనది: ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన ప్రధాని మోదీ సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది ప్రజల…

తెలంగాణ శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో కొత్త శాసనసభ కొలువుదీరింది. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారంతో పాటు ఇటీవల 101 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం శాసనసభ ప్రొటెం స్పీకర్​గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే శాసనసభాపతిని ఎన్నుకోనున్నారు.…

లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ.. పాల్గొన్న బ్రాహ్మణి, మోక్షజ్ఞ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆయన పైలాన్‌ను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట వద్ద నిర్వహించిన పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో లోకేశ్ సతీమణి బ్రాహ్మణి,…

వైయస్సార్ లా నేస్తం నిధుల విడుదల చేసిన సీఎం జగన్

వైయస్సార్ లా నేస్తం నిధుల విడుదల చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..వరుసగా నాలుగు సంవత్సరాలుగా వైయస్సార్ లా నేస్తం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నామన్నారు. లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము…

BREAKING : నిజాం కాలేజీలో పరీక్షలు బైకాట్ చేసిన విద్యార్థులు

హైదరాబాద్ నిజాం కాలేజీలో పరీక్షలు బైకాట్ చేశారు డిగ్రీ విద్యార్థులు. డిగ్రీ పరీక్షలు రాయకుండా ఆందోళన చేస్తున్నారు నిజాం విద్యార్థులు. నిజాం కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లు రాజీనామా చేయాలనే ముఖ్యమైన డిమాండ్‌ వినిపిస్తూ..ఆందోళన చేస్తున్నారు నిజాం విద్యార్థులు.100 మంది…

నాదెండ్ల మనోహర్‌ అరెస్ట్‌.. అచ్చెన్నాయుడు సీరియస్‌

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అరెస్టు అప్రజాస్వామికం అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తోపాటు జనసేన నాయకులను విశాఖలో అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని….విశాఖలో అత్యంత రద్దీగా ఉండే టైకూన్‌ జంక్షన్‌ను…

మాట తప్పాడు..మడమ తిప్పాడు..హామీలు ఎగ్గోట్టాడు – గంటా

మాట తప్పాడు..మడమ తిప్పాడు..హామీలు ఎగ్గోట్టాడని సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఇస్తాం.. చేస్తాం.. తెస్తాం..కడతాం.. అని చెప్పడం తప్ప చేసిందేమీ లేదు..ఈ 4 సం”ల 9 నెలలు పూర్తి అయిన సందర్భంగా…జగనన్న ఎగ్గొట్టిన 50…

ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు…5 రోజులు భారీ వర్షాలు !

ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. దీంతో ఏపీ రైతులను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. మిచౌంగ్ తుఫాన్ చేసిన తీవ్ర నష్టాన్ని మరిచిపోక ముందే ఏపీకి మరో గండం ముంచుకొస్తోంది. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది.భారత…