లండన్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రకి సంఘీభావ సభ
లండన్: టీ-పీసీసీ ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో లండన్ లో రాహుల్ గాంధీ జీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకి మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు. ప్రతి భారతీయునికి సమ న్యాయం జరగాలని చేస్తున్న కార్యక్రమంలో ప్రతి…